తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల కోసం డియర్నెస్ అలవెన్స్ (డిఏ) 2.5 శాతం పెంచింది. మహిళల సాధికారతకు.. ఆర్థికాభివృద్ధికి.. 'ఇందిరా మహిళ శక్తి మిషన్-2025' ను ఆమోదిస్తూ.. సెర్ప్, మెప్మా పరిధిలోని గ్రామ, పట్టణ మహిళా సంఘాలను ఐక్య పరిచి 600 బస్సులు నడపనుంది. దీని ద్వారా ప్రయాణికులు ఉపశమనం కలగనుంది. రేపు సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.