TG News: వచ్చే నెల వారి ఖాతాల్లో రూ.6 వేలు జమ?

1 year ago 25
తెలంగాణలో భూమి లేని పేదలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు భూమి లేదని ధరణి కమిటీ నివేదిక ద్వారా వెల్లడైంది. వీరిలో దాదాపు 70శాతం దళితులేనని తెలిపింది. ఈ క్రమంలో ఈ పథకం కింద.. తొలి విడతగా వచ్చే నెలలో రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
Read Entire Article