TGSP పోలీసులను తప్పించి TGSPF పోలీసు సిబ్బందికి సెక్రటేరియట్ భద్రతను అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొది రోజులుగా ప్రత్యేక పోలీసులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.