TGSRTC అరుదైన రికార్డ్.. ఏకంగా రూ.6700 కోట్లు, సంబరాలకు సిద్ధమైన ఉద్యోగులు

7 months ago 10
తెలంగాణలో 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం సూపర్ సక్సెస్ అయినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఈ పథకం ద్వారా 200 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారు. ఈ ప్రయాణాల విలువ రూ. 6,700 కోట్లుగా ఆర్టీసీ అంచనా వేసింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని రేపు (జూలై 23న) రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్లలో సంబరాలు జరపనున్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో కొత్త బస్సులు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Read Entire Article