TGSRTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ బస్సుల్లో టికెట్ ధరలు భారీగా తగ్గింపు

10 months ago 16
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే పుష్పక్ బస్సుల ఛార్జీలను TSRTC తగ్గించింది. దీని వల్ల ప్రయాణికులకు రూ.50 నుంచి రూ.100 వరకు ఆదా అవుతుంది. జూబ్లీ బస్ స్టేషన్, మియాపూర్ వంటి ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు టికెట్ ధర రూ.450 నుంచి రూ.400కు తగ్గింది. ఇది ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశం.
Read Entire Article