TGSRTC ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఆ బస్సుల్లో అదనపు ఛార్జీలు

1 year ago 30
కార్తీక పౌర్ణమికి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో జర్నీ చేసే ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యం బ్యాడ్‌న్యూస్ చెప్పింది. స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ ప్రత్యేక జీవో ప్రకారం.. 50 శాతం వరకు టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు ఉంటాయని మిగతా బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని చెప్పారు.
Read Entire Article