తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలసిందే. మహాలక్ష్మి పథకంలో భాగంగా.. ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ వంటి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే గరుడ, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి వంటి బస్సుల్లో ఈ సౌకర్యం లేదు. అయితే తాజాగా టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం మహిళలకే కాకుండా.. పురుషులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆర్టీసీ పేర్కొంది. ఆ ఆఫర్ వివరాలేంటో ఇక్కడ తెలుసుకోండి.