తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరో శుభవార్త. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల్లో దేశంలోనే తొలిసారిగా శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు కానున్నాయి. సహేలీ సంస్థ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో హన్మకొండ, ములుగు బస్టాండ్లలో ప్రారంభమవుతుంది.