Tirumala: ఏపీ, తెలంగాణ 60:40 నిష్పత్తిలో.. టీటీడీ కీలక నిర్ణయం

5 months ago 19
Tirumala TTD Additional Eo Rice Millers Meeting: తిరుమల అన్నప్రసాదాల నాణ్యతపై టీటీడీ దృష్టి సారించింది. రైస్ మిల్లర్లతో సమావేశమై, నాణ్యమైన బియ్యం సరఫరాకు సూచనలు ఇచ్చింది. భక్తుల అభిప్రాయాల మేరకు తిరుమలలో అన్నప్రసాదాల రుచిని మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, తిరుచానూరులో నవంబర్ 17 నుండి 25 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అంకురార్పణతో పాటు వాహన సేవలు, కుంకుమార్చన వంటి కార్యక్రమాలు ఉంటాయి.
Read Entire Article