Tirumala: టీటీడీ 'దివ్య వృక్షాల ప్రాజెక్టు'.. 100 ఎకరాల్లో, ఆలయ ధ్వజస్తంభాల కోసం

2 months ago 10
Tirumala Ttd Divine Plantation 100 Acres: టీటీడీ దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టు, హిందూ దేవాలయాల్లో ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచి, పరిరక్షించి, వినియోగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సంప్రదాయాల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే బాధ్యతాయుత పాలనకు నిదర్శనం.
Read Entire Article