Tirumala: పుణెకు చెందిన భక్తుడి పెద్దమనసు.. తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా

7 months ago 24
Tirumala Electric Bus Donation To Ttd: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. పుణెకు చెందిన సంస్థ రూ.74.24 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. ఈ మేరకు తాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అలాగే, తిరుపతిలో వైభవంగా జరిగిన కార్తీక మహాదీపోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని సామూహిక దీపారాధన చేశారు. ధర్మగిరి వేద విజ్ఞానం పీఠంలో వేద విద్యార్థులకు టీటీడీ వస్త్రాలు పంపిణీ చేసింది.
Read Entire Article