Tirumala: భక్తులకు ముఖ్యగమనిక.. భారీవర్షాలతో శ్రీవారిమెట్టు మార్గం మూసివేత

1 year ago 29
బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను కారణంగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమలలో జలాశయాలు నిండుకుండలా మారాయి. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోగా.. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే మిగతా నాలుగు జలాశయాలు కూడా జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు.. తిరుమలలో 200 రోజుల వరకూ తాగునీటి అవసరాలను తీర్చుతుందని అధికారులు చెప్తున్నారు. జలాశయాలకు టీటీడీ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు.
Read Entire Article