Tirumala: రాత్రి అన్నప్రసాదం.. ఉదయమే పాలు, టిఫిన్.. 10: 45 మంత్రికి ఫిర్యాదు.. టీటీడీ క్లారిటీ

1 year ago 38
శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు.. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి ఫిర్యాదు చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తిరుమలలో ఏర్పాట్లపై మంత్రిని నిలదీసిన భక్తుడు అంటూ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పందించింది. భక్తుడి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న టీటీడీ.. భక్తుడి ఫిర్యాదుపై విచారణ జరిపింది. అయితే శ్రీవారి దర్శనానికి సమయం పడుతోందనే కారణంతోనే భక్తుడు అలా ఫిర్యాదు చేసినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.
Read Entire Article