Tirumala: వదంతులు నమ్మొద్దు.. కంటగింపుతోనే ఇలా.. టీటీడీ ఛైర్మన్

1 week ago 3
ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై వస్తున్న ఆరోపణలను టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు ఖండించారు. ఈ ప్రచారం అవాస్తవమని, ఇది హిందూ ధర్మ పరిరక్షణకు అంకితమైన టీటీడీపై బురద జల్లే ప్రయత్నమని బీఆర్ నాయుడు అన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలలో జరిగినట్లుగా చూపిస్తున్నారని , ఇలాంటి వదంతులను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. గోసేవను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం బాధాకరమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.
Read Entire Article