Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. వారికి 4.30 గంటల్లోపే దర్శనం పూర్తి

10 months ago 20
కలియుగం వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దర్శనాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ ఈ మార్పులు చేసింది. గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. ఈ కొత్త విధానం ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇది విజయవంతమైతే.. తర్వాత కొత్త విధానం కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Read Entire Article