Tirumala: శ్రీవారి సేవలో ఈషా రెబ్బా..

1 year ago 47
తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హీరోయిన్ ఈషా రెబ్బా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత వేదపండితులు ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందించారు. మరోవైపు తిరుమల ఆలయం బయట వీరితో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపించారు,
Read Entire Article