Tirupati laddu Controversy: అసలు సాక్ష్యమేంటి? లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

1 year ago 16
దేశంలో సంచలనం రేపిన తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నేత సుబ్రమణస్వామి దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే కల్తీ జరిగిందో లేదో తెలియకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే సిట్ దర్యాప్తుపైనా అనుమానాలు వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. స్వతంత్ర సంస్థ దర్యాప్తు అవసరమా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది.
Read Entire Article