Tollywood: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చేది లేదని అసెంబ్లీలో ప్రకటించారు. సినిమా ప్రముఖుల వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రేవంత్ రెడ్డి అన్నారు.

1 year ago
16







English (US) ·