దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని ప్రత్యేక రైళ్లను జూన్ చివరి వారం వరకు పొడిగించారు. కొన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేసారు. ఉగాది పండుగ సందర్భంగా గుంటూరు-హుబ్లీ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. రైళ్ల రద్దు సమయంలో మార్పులు చేసిన సమాచారాన్ని ప్రయాణికులు ముందస్తుగా తెలుసుకోవాలన్నారు. ఏ రైళ్లు రద్దు అయ్యాయి.. అనే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.