TTD Donations: టీటీడీకి ఎరువులను విరాళంగా ఇచ్చిన కంపెనీ

8 months ago 10
టీటీడీకి మరో కంపెనీ విరాళం అందించింది. కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.4 లక్షలు విలువైన ఎరువులను విరాళంగా అందించింది. ఈ మేరకు అధికారులను కలిసి సంస్థ ప్రతినిధులు ఎరువులు అందించారు. ఈ ఎరువులను తిరుపతితో పాటు తిరుమలలో మొక్కలు, చెట్ల పెంపకానికి ఉపయోగిస్తారు. మరోవైపు ఆదివారం పంజాబ్ కంపెనీ టటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.21 కోట్లు విరాళంగా అందించింది. సంస్థ ప్రతినిధులు చెక్కును టీటీడీ అదనపు ఈవో చేతికి అందజేశారు.
Read Entire Article