TTD ఛైర్మన్ కొత్త నిర్ణయం.. ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందన.. ఆయనకు ఘాటు కౌంటర్..!

1 year ago 28
Tirumala Employees: టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు ఇటీవల చేసిన కామెంట్లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువై ఉండాలని.. ఆయన చేసిన ప్రకటనపై గోషామహల్ బీజేపీ ఎమ్మె్ల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ కొత్త ఛైర్మన్ బీఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయం సరైనదేని తమ మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి ఘాటు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Read Entire Article