Union Budget 2025: ఢిల్లీలో నాయుడు గారి మాట నెగ్గుతుందా? ఆ లక్ష కోట్లు దక్కేనా?

1 year ago 11
Union Budget 2025: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ 2025పై అందరి ఆసక్తి నెలకొంది. మధ్యతరగతి వేతన జీవులతో పాటుగా పారిశ్రామిక రంగాలు, రైతులు ఇలా అందరూ కేంద్రం ఏ ప్రకటిస్తుందనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందనేదీ ఆసక్తికరంగా మారింది. జులై 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బిహార్, ఏపీలకు అధిక ప్రాధాన్యం దక్కింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా.. ఢిల్లీలో నాయుడు గారి మాట నెగ్గుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article