అన్నదాత సుఖీభవ: అకౌంట్లోకి డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకోండిలా..

2 hours ago 2
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేశారు. పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.4000 , కేంద్రం వాటా రూ.2000 కలిపి.. మొత్తం ఆరు వేలు విడుదల చేశారు. స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇక్కడ చూద్దాం.
Read Entire Article