Uttam Kumar Reddy: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, సామాజిక సర్వే లెక్క తేలింది. వీటికి సంబంధంచిన నివేదికను మంత్రి వర్గ ఉపసంఘానికి అధికారులు అందించారు. ఈ నేపథ్యంలోనే కులగణన అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్కమిటీ సమావేశం అయి చర్చించింది. ఈనెల 4వ తేదీన రాష్ట్ర కేబినెట్ ముందుకు రానుంది.