Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి రిలీఫ్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

10 months ago 19
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అరెస్ట్ కూడా చేసింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విడదల రజిని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఏపీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article