Vijayawada Durga Temple: దుర్గగుడిలో శరన్నవరాత్రి వేడుకలు.. దర్శనం వేళల వివరాలివే!

1 year ago 29
విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. రేపు (గురువారం) ఉదయం నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం ప్రారంభం కానుంది. పదిరోజుల పాటు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. మరోవైపు ఈసారి ఉత్సవాలకు 15 లక్షల మంది వరకూ భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Entire Article