Vizag Steel Plant: కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యకు పరిష్కారం.. వైఎస్ షర్మిల దీక్ష ప్రకటించిన గంటల్లోనే!

1 year ago 46
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభించింది. కార్మిక సంఘాల నేతలతో యాజమాన్యం జరిపిన చర్చలు ఫలించాయి. తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో సమస్య పరిష్కారమైంది. అనంతరం కార్మిక సంఘాల నేతలు ఒప్పందంపై సంతకాలు చేశారు. మరోవైపు బుధవారం ఉదయం కార్మిక సంఘాల ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. ప్రభుత్వానికి రెండురోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈలోపే సమస్యకు పరిష్కారం లభించింది.
Read Entire Article