YS Jagan letter To Modi: తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ.. ప్రధానికి వైఎస్ జగన్ 8 పేజీల లేఖ.. ఏముందంటే?

1 year ago 27
తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించిన జగన్.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ప్రధానికి ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రశ్నిస్తారనే కారణంతోనే ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుని.. అసలు నిజాలు బయటపెట్టాలని కోరారు.
Read Entire Article