Ys Jagan: జగన్‌పై గులకరాయి దాడి కేసు నిందితుడు సతీష్‌ మిస్సింగ్.. ఆ యువతి గురించి పోలీసుల ఆరా!

7 months ago 7
Gulakarai Case Satish Kumar Missing: విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్‌కుమార్ అదృశ్యం కలకలం రేపుతోంది. ఈ నెల 18 నుంచి సతీష్ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు, రాజకీయ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ గతంలో తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆరోపించిన విషయం తెలిసిందే.
Read Entire Article