YS Sharmila: గుడులే కాదు.. మసీదులు, చర్చిలు కూడా కట్టాలి.. నేనేమైనా తప్పు అడిగానా?

10 months ago 21
ఏపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గుడులతో పాటుగా బడులు కూడా ముఖ్యమని తానంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇవాళ కురుపాం ఘటన తన డిమాండ్‌కు నిదర్శనమన్నారు. ఆస్పత్రిలో పిల్లలను చూస్తే సోమాలియా దేశం పరిస్థితులు గుర్తుకు వచ్చాయంటూ షర్మిల మండిపడ్డారు. చంద్రబాబు 2047 విజన్ అంటున్నారని.. ఇప్పుడు చదివేవారికి అప్పటితో ఏం పని అంటూ ప్రశ్నించారు. రెండేళ్లలోపు హాస్టళ్లను బాగుచేయాలని డిమాండ్ చేశారు.
Read Entire Article