YSRCP: అంబటి రాంబాబుకు షాక్.. మళ్లీ కేసు..

2 days ago 4
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. గుంటూరు నగరంపాలెం పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 18న గుంటూరు కలెక్టరేట్ వద్ద అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేశారు. అయితే అంబటి రాంబాబు అనుమతి లేకుండా దీక్ష చేశారని.. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తన ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article