YSRCP: మరో మాజీ మంత్రి ఇంటిపై దాడి.. జోగి రమేష్ ఇంటికి నిప్పు.!

1 month ago 7
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనను మరువకముందే ఏపీలో మరో మాజీ మంత్రి ఇంటిపై దాడి జరిగింది. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యల చేశారంటూ టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే కొంతమంది జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. రాళ్లు రువ్వటంతో పాటుగా ఇంటికి నిప్పు పెట్టారు. అయితే ఈ సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేనట్లు తెలిసింది.
Read Entire Article