YSRCP: వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఈసారి అక్కడ.. పెద్ద ప్లాన్ వేసిన టీడీపీ!

3 months ago 17
ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ నేత, నెల్లూరు మేయర్ స్రవంతి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ దిశగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. మేయర్ స్రవంతి అవినీతికి పాల్పడుతున్నారని.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ 40 మంది కార్పొరేటర్లు మంత్రి నారాయణను కలిసి ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో మేయర్ స్రవంతి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లు సంతకాలు చేశారని.. సోమవారం ఎన్నికల అధికారి చేతికి అందించనున్నట్లు తెలిసింది.
Read Entire Article