అంతరిక్షంలోకి ఏపీ అమ్మాయి.. ప్రతిష్టాత్మక ఆస్ట్రోనాట్ శిక్షణకు ఎంపిక..

4 months ago 7
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుంచల కైవల్య రెడ్డి ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణకు ఎంపికైంది. వేలాది మంది పోటీని తట్టుకుని ఈ శిక్షణకు అర్హత సాధించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో నాలుగేళ్ల పాటు కైవల్యకు ఆస్ట్రోనాట్ శిక్షణ ఇస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఖగోళ నిపుణులు, వ్యోమగాములు శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేస్తే.. 2029లో అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాగా కైవల్య రెడ్డి 2023లోనూ ఓ నాసా ప్రోగ్రామ్‌కు ఎంపికై.. వ్యోమగామి శిక్షణ తీసుకుంది.
Read Entire Article