అక్కను చూడ్డానికి వెళ్లి.. బావ ఇంట్లో ఇదేం పాడు పని.. సిగ్గుండక్కర్లే!

10 months ago 23
ప్రస్తుత సమాజంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని రుజువు చేసే ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. విజయనగరంలోని అంబటిసత్రం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కను చూడటానికి అని ఆమె ఇంటికి వెళ్లిన ఓ మహిళ.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బీరువాలోని బంగారం కాజేసింది. సుమారు 11 తులాల బంగారం తీసుకుని అక్కడి నుంచి ఉడాయించింది. చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది.
Read Entire Article