అజారుద్దీన్‌కు షాక్.. మంత్రి పదవి కేటాయింపుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

4 months ago 7
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలో బీజేపీ ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఇది ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నమని బీజేపీ ఆరోపిస్తోంది. మరి దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పూర్తి వివరాలు..
Read Entire Article