అతడొక గొర్రెల కాపరి.. చేసిన పనికి సలాం కొడుతున్న రైల్వే డిపార్ట్‌మెంట్..

1 month ago 6
ఏపీలోని గూడూరు సమీపంలో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు విరిగిపోవడంతో.. అటుగా వచ్చిన గొర్రెల కాపరి సమయస్పూర్తితో వ్యవహరించాడు. అతి పెద్ద ప్రమాదం నుంచి అతడు కాపాడాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలు పట్టాలు విరిగిపోవడం అనేది సహజంగా జరిగిందా..? లేదా ఎవరైనా ఆకతాయిలు ఇలాంటి పని చేశారా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article