అత్యంత ఖరీదైన పండ్లు.. కేజీ రూ.1000 పైనే, మహేశ్వరం రైతుకు కళ్లు చెదిరే లాభాలు..!

10 months ago 20
హైదరాబాద్‌లో పెరుగుతున్న విదేశీ పండ్ల మక్కువను అందిపుచ్చుకుని.. మహేశ్వరం మండలం రైతు బకారం బుచ్చిరెడ్డి 'గాక్' ఫ్రూట్ సాగును విజయవంతంగా ప్రారంభించారు. 'స్వర్గ ఫలం'గా పిలువబడే ఈ పండు, అధిక పోషక విలువలతో కిలో రూ.1,000-1,200 ధర పలుకుతూ రైతులకు లాభదాయకంగా మారింది. దేశీయంగా కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చిన మొక్కలతో సాగుచేస్తూ బుచ్చిరెడ్డి లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
Read Entire Article