అదానీ ఇస్తానన్న రూ.100 కోట్లు మాకు అవసరం లేదు.. వద్దని లేఖ రాశాం: సీఎం రేవంత్

1 year ago 17
తెలంగాణ ప్రభుత్వానికి అదానీ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తమ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానని రూ. 100 కోట్లను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించినట్లు చెప్పారు. ఈ మేరకు అదానీ గ్రూప్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు.
Read Entire Article