అద్భుతం స్పష్టించిన పంచాయతీ కార్యదర్శి.. ఏకంగా సీఎం ఫోన్ చేసి ప్రశంస..

10 months ago 18
జనగామ జిల్లా అక్కపల్లిగూడెం పంచాయతీ కార్యదర్శి అవినాష్ చేసిన కృషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. అవినాష్ తన చొరవతో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల సహాయంతో బీడు భూములను సారవంతమైన పంటపొలాలుగా మార్చారు. ఈ పని ఇతర గ్రామాలకు సైతం ప్రేరణగా నిలవాలని సీఎం పిలుపునిచ్చారు. అధికారులు ఇలాంటి సామాజిక బాధ్యతతో పనిచేస్తే.. గ్రామాల్లో వ్యవసాయం వృద్ధి చెంది, స్థానిక ప్రజల జీవనం మెరుగవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Entire Article