అధికారులపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. ‘ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలా?’

1 month ago 6
AP High Court Over e Auction System: ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారా.. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియవా.. ఇబ్బందులు పట్టవా అంటూ ప్రభుత్వ అధికారులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చేపలు, మాంసం దుకాణాల కేటాయింపునకు ఈ-వేలం విధానాన్ని ప్రశ్నించిన కోర్టు ఈ విధానం వల్ల చిన్న వ్యాపారులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంది. ఈ-వేలం నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Read Entire Article