అనంతపురం: ఫోన్ రీఛార్జికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య..

2 weeks ago 5
అనంతపురం జిల్లా డీహీరేహాళ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్ రీఛార్జికి డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో 17 ఏళ్ల కుర్రాడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కల్యం గ్రామంలో రెండు రోజుల కిందట ఈ ఘటన జరిగింది. మనస్తాపంతో నవీన్ అనే కుర్రాడు పురుగుల మందు తాగాడు. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రోజు కన్నుమూశాడు. దీంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Read Entire Article