Heavy Fine For Pioneer Lorries In Anakapalli: మూడు రోజుల క్రితం అనకాపల్లి జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పయనీర్ కంపెనీకి వెళుతున్న లారీలను ఆపారు. ఓవర్ లోడుతో వెళుతున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆ ఏడు లారీaను స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా ఈ లారీలకు ఎంవీఐ భారీగా జరిమానా విధించారు. ఈ లారీలు పయనీర్ కంపెనీకి ఓవర్ లోడ్తో వెళుతున్న విసయాన్ని తెలిసి కఠిన చర్యలు తీసుకున్నారు.