Annadata Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.7 వేలు జమ చేసింది. ఇంకా డబ్బులు రాని రైతులు ఈ-కేవైసీ, ఆధార్ అనుసంధానం వంటి సమస్యలను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రైతులు టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి లేదా రైతు సేవా కేంద్రంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. రైతులు అర్హత తెలుసుకోవడానికి మన మిత్ర వాట్సాప్ ద్వారా ఆధార్ నంబర్ను పంపవచ్చు.