Annadata Sukhibhava Scheme 2025: రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది! అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లోకి రూ.7 వేలు జమ కానున్నాయి. ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధులతో పాటు ఈ డబ్బులు కూడా విడుదల కానున్నాయి. మీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో వెంటనే చూసుకోండి! ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా మరింత భరోసా లభించనుంది. మరిన్ని వివరాల కోసం వ్యవసాయ శాఖను సంప్రదించండి.