అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. చనిపోయిన వారుంటే ఈ ఒక్క పని చేస్తే ఖాతాలోకి డబ్బులు

1 year ago 23
Annadata Sukhibhava Scheme Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు నుంచి అమలు చేయనుంది. పీఎం సమ్మాన్ నిధితో కలిపి రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందించనున్నారు. అర్హులైన రైతుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. మరణించిన రైతుల కుటుంబాలు మ్యుటేషన్ ద్వారా లబ్ధి పొందవచ్చని ప్రభుత్వం సూచించింది. ఇంకా ఏమైనా సమస్యలుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఆ వివరాలు..
Read Entire Article