ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రతి సంవత్సరం అన్నదాతలు భారీగా నష్టపోతున్నారు. తాజాగా మొంథా తుఫాను ధాటికి చేతికి వచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. ఈక్రమంలో ఇలాంటి విపత్తుల నుంచి పంటలను కాపాడుకోవడానికి, వాతావరణ మార్పులను ముందుగానే తెలుసుకోవడానికి ప్రభుత్వాలు అనేక యాప్లను తీసుకువచ్చాయి. వీటిల్లో మేఘ్దూత్, రెయిన్ అలారం, కిసాన్ సువిధ, దామినీ వంటి యాప్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ యాప్లు వర్షాలు, పిడుగులు, ఉరుములు, మెరుపులు వంటి సమాచారాన్ని ముందుగానే అందిస్తాయి. ఆ వివరాలు..