అభయ హస్తం చెక్కులు అందజేసిన డిప్యూటీ సీఎం.. ఒకొక్కరికి రూ.లక్ష..

3 months ago 8
తెలంగాణ ప్రభుత్వం 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం' పథకం కింద యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు మద్దతునిస్తోంది. ఈ సంవత్సరం 50 మందికి (గత ఏడాది కంటే రెట్టింపు) రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఈ సాయం ప్రజల పన్నుల నుంచి వచ్చిందని.. సివిల్ సర్వెంట్లుగా సమాజానికి జవాబుదారీగా ఉండాలని సూచించారు. సింగరేణి సిఎస్ఆర్ ద్వారా అమలు చేస్తున్న ఈ పథకం.. అభ్యర్థులు ఆర్థిక భారం లేకుండా సిద్ధమయ్యేందుకు ఉపయోగపడుతుంది.
Read Entire Article