అమరావతి ఔటర్ రింగు రోడ్డులో మరో కీలక అడుగు.. రైతులకు అలర్ట్, 21 రోజులు ఆ ఛాన్స్ ఇచ్చారు

4 months ago 11
Amaravati Outer Ring Road Land Acquisition: అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణలో కీలక ముందడుగు పడింది. పల్నాడు జిల్లాలోని 12 గ్రామాలకు కేంద్రం గెజిట్‌లు ప్రచురించింది. రైతులు 21 రోజుల్లో అభ్యంతరాలు తెలపొచ్చు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అమరావతి చుట్టూ రవాణా సౌకర్యాలు మెరుగుపడి, నగరం మరింత అభివృద్ధి చెందుతుంది. మిగిలిన జిల్లాల గెజిట్‌లు త్వరలో రానున్నాయి. ఇటీవలే గుంటూరు జిల్లాలో కూడా భూ సేకరణకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది.
Read Entire Article