అమరావతి: గ్రహణం వీడి.. వెలుగుబాట పట్టిన అమరావతి.. వీడియో షేర్ చేసిన టీడీపీ

10 months ago 28
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అమరావతిపై వీడియోను విడుదల చేసింది. మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రధాని సభకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article